ప్రకాశం బ్యారేజీకి ముప్పు లేదు.. మంత్రి నిమ్మల ప్రకటన

82చూసినవారు
వందేళ్లలో ఎప్పుడూ చూడని వరద ప్రకాశం బ్యారేజ్‌కు వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. '11.80 లక్షల క్యూసెక్కుల నీరు ఇప్పుడు బ్యారేజ్‌ను తాకింది. నాలుగు బోట్లు గేటును తాగాయి. ఒకటి కిందకు వెళ్లింది. బ్యారేజ్‌కి మాత్రం ఎలాంటి ముప్పు లేదు. ప్రజలు ఆందోళన చెందవద్దు' అని ఆయన ప్రజలకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్