తన ఛాంబర్‌ను పరిశీలించిన పవన్

59చూసినవారు
తన ఛాంబర్‌ను పరిశీలించిన పవన్
అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు, పవన్ అసెంబ్లీ సమావేశాలపై చర్చలు జరిపారు. అనంతరం పవన్ తన ఛాంబర్‌ను పరిశీలించారు. పంచాయతీరాజ్ వ్యవహరాలపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్‌ను పలువురు అధికారులు కలిశారు. కాగా, ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలిసారిగా వీరు భేటీ అయ్యారు.

సంబంధిత పోస్ట్