ఆ మాటలతో చలించిపోయిన పవన్ కల్యాణ్ (Video)

64చూసినవారు
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైసీపీ ప్రభుత్వ హయాంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నీళ్లు లేవు సామి నీకు పుణ్యముంటది అనే స్థానికుల మాట జనసేనానిని కదిలించింది. ఆ మాటలతో చలించిపోయిన పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని మిగతా సమస్యలపై దృష్టి సారించారు. ఆనాటి మాటలను ఇవాళ గుర్తుచేసుకుని ఎక్స్‌లో జనసేనాని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్