ఒక్క సభతో ప్రజల దృష్టిని ఆకర్షించిన పవన్

60చూసినవారు
ఒక్క సభతో ప్రజల దృష్టిని ఆకర్షించిన పవన్
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక సభతో ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టినే కాకుండా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారనే చర్చ జరుగుతోంది. ఆయనలో స్థిరత్వం లేదని, చెప్పిన మాటకు కట్టుబడి ఉండరంటూ ఎన్నికల ముందు వరకు రాజకీయ పార్టీ నాయకులతో పాటు మరికొందరు తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. తాజాగా తిరుపతిలో నిర్వహించిన వారాహి సభతో సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ ఓ స్పష్టమైన విధానాన్ని ప్రకటించడంతో పాటు డిక్లరేషన్‌ను రిలీజ్ చేయడంతో ఈ సభ ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్