ఏపీలో పింఛను రాజకీయం!

586చూసినవారు
ఏపీలో పింఛను రాజకీయం!
ప్రభుత్వ పథకాల పంపిణీకి వాలంటీర్ల సేవలు వినియోగించుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన ఫిర్యాదు వల్లే పింఛను పంపిణీ చేయించవద్దని ఈసీ ఆదేశించినట్లు అధికార పార్టీ ప్రచారం చేస్తోంది. మరో పక్క వాలంటీర్లతో సామూహిక రాజీనామాలు చేయిస్తోంది. దీన్ని టీడీపీకి అంటగట్టి, పింఛనుదారుల్లో ఆ పార్టీపై వ్యతిరేకత పెంచి, ఓటుగా మలుచుకునేందుకు వైసీపీ కుట్ర పన్నింది. మరి దీన్ని ప్రజలు ఎలా తీసుకుంటారో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్