10 గ్రామాల ప్రజలు.. కర్రల సమరానికి సిద్ధం

51చూసినవారు
10 గ్రామాల ప్రజలు.. కర్రల సమరానికి సిద్ధం
దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లాలో కర్రల సమరం నిర్వహిస్తారు. హొళగుంద మండలం దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాలు ప్రతి ఏటా జరుగుతాయి. ఈ ఏడాది ఉత్సవాలకు 10 గ్రామాల నుంచి ప్రజలు తరలివెళ్తున్నారు. బన్సీ ఉత్సవాలకు 800 మందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 నైట్ విజన్ సీసీ కెమెరాలు, 5 డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్