7, 8 తేదీల్లో ఏపీకి ప్రధాని మోదీ

74చూసినవారు
7, 8 తేదీల్లో ఏపీకి ప్రధాని మోదీ
AP: ప్రధాని మోదీ మే 7, 8 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొననున్నారు. 7న సాయంత్రం 4గంటలకు రాజమహేంద్రవరం వేమగిరిలో బహిరంగ సభలో, అదే రోజు సాయంత్రం 6 గంటలకు అనకాపల్లి సభలో పాల్గొంటారు. 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో పాల్గొని, రాత్రి 7 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్