కుప్పంలో కొనసాగుతున్న పోలింగ్ (వీడియో)

522చూసినవారు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. సుమారు 40 పోలింగ్ బూత్‌లు వద్ద ఓటర్లు క్యూలో నిలబడి ఉన్నారు. వందల్లో ఓటర్లు ఉండటంతో రాత్రి 10 గంటల వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్