దర్శి లో ఓటరు అవగాహన కార్యక్రమం

70చూసినవారు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలంలోని వెంకటాచలం పల్లి గ్రామంలో బుధవారం ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పులి రైతులకు అధికారులు ఓటు పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్