గిద్దలూరు: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

52చూసినవారు
గిద్దలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. 100 పడకలగా గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆసుపత్రి అప్ గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకోగా గత ప్రభుత్వం 40 పడకలగా మార్చిందని అసహనం వ్యక్తం చేశారు. అవసరమైతే ఆసుపత్రి అభివృద్ధికి తన సొంత నిధులు ఖర్చు చేస్తానని అశోక్ రెడ్డి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్