చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు

59చూసినవారు
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో గురువారం చౌక ధరల దుకాణాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. బహిరంగ మార్కెట్లలో కన్నా బియ్యం కందిపప్పు తక్కువ ధరలకు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు బేస్తవారిపేట పట్టణంలో ప్రభుత్వ చౌకధరుల దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఈ దుకాణాన్ని ప్రారంభించిన స్థానిక ప్రజాప్రతినిధులు ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్