దర్గాలో ఎమ్మెల్యే ఉగ్ర ప్రార్ధనలు

55చూసినవారు
మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని కనిగిరి పట్టణంలోని లైబ్రరీ వీధిలో ఉన్న మహబూబ్ సుభాని దర్గాను కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్గాలో ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవక్త సూచనలు ప్రతి ఒక్కరు పాటించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్