రూ.56 వేలు పలికిన విద్యానగర్ వినాయకుని లడ్డు

67చూసినవారు
రూ.56 వేలు పలికిన విద్యానగర్ వినాయకుని లడ్డు
మార్కాపురం పట్టణంలోని విద్యానగర్ లో ఏర్పాటు చేసిన వినాయక స్వామి లడ్డు వేలంపాట ఆదివారం నిర్వహించారు. వేలంపాట లో లడ్డు ధర రూ. 56 వేలు పలికింది. విద్యానగర్ కు చెందిన సతీష్,మురళీ లు సంయుక్తంగా వేలంపాట కైవసం చేసుకున్నారు. వినాయక చవితి పండుగ రోజు నుంచి ఆదివారం వరకు స్వామి వారి కి విశేష పూజలు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్