ఏరువాక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

50చూసినవారు
ఏరువాక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
ఒంగోలులో వ్యవసాయ సాంకేతిక సలహా కేంద్రం ఏరువాక కేంద్రాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ను ఆచార్య రంగా కిసాన్ సంస్థ సభ్యులు కోరారు. ఆదివారం ఒంగోలులోని ఎమ్మెల్యే నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు వెంకటేశ్వరరావు, చందు, శేషయ్య, రంగారావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్