వై. పాలెంలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్స్ పై అవగాహన

555చూసినవారు
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న అల్లరలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెంలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో పోలీస్ సిబ్బందితో "మాబ్ ఆపరేషన్"మాక్ డ్రిల్స్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. డిఎస్పీ, ఎర్రగొండపాలెం సిఐ మరియు పోలీస్ సిబ్బందితో కలసి అల్లర్లు జరిగే తీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అవగాహన కల్పించి వివరించారు.

సంబంధిత పోస్ట్