రైతులకి వరంగా కొత్త రెవెన్యూ చట్టం

70చూసినవారు
రైతులకి వరంగా కొత్త రెవెన్యూ చట్టం
తెలంగాణ రాష్ట్రంలో తరుచుగా తలెత్తుతున్న భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కాంగ్రెస్‌ సర్కారు మరో సంస్కరణకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తీసుకొస్తున్న కొత్త రెవెన్యూ చ‌ట్టం, పేద‌లు, రైతుల‌కి వరంగా మార‌నుంది. భ‌విష్యత్‌ త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఆర్వోఆర్​ చ‌ట్టం -2024 ముసాయిదాని తీర్చిదిద్దారు. రోజురోజుకీ మారుతున్న ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా చ‌ట్టంలో నిబంధనలు పొందుపర్చారు.

సంబంధిత పోస్ట్