దర్శి: ప్రభుత్వ మద్యం దుకాణం నుండి మద్యం స్వాధీనం

54చూసినవారు
కురిచేడు లోనే ప్రభుత్వ మద్యం దుకాణం మూసివేయడంతో ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు మిగిలిన మద్యం బాటిళ్ళను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. దర్శి ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు ప్రభుత్వ మద్యం దుకాణం నుండి 1, 652 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని మార్కాపురంలోని ఎక్సైజ్ శాఖ పాయింట్ కు తరలిస్తున్నట్లుగా తెలిపారు.

సంబంధిత పోస్ట్