విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

56చూసినవారు
దర్శి పట్టణంలోని శాఖ గ్రంథాలయాన్ని బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. వేసవి శిక్షణ శిబిరంలో గ్రంధాలయంలోని పలు పుస్తకాలను చదివి విద్యార్థులంతా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్