భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టుకు వాన గండం

59చూసినవారు
భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టుకు వాన గండం
టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. నేటి నుంచి బెంగళూరు వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరిగే ఐదు రోజులూ బెంగళూరులో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. బుధ, గురువారాల్లో 70-90 శాతం వర్షం పడే చాన్స్ ఉండటంతో రెండురోజుల ఆట వర్షార్పణమయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్