మృత్యువాత పడుతున్న వన్యప్రాణులు

76చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ఆదివారం ఓ అడవి పంది మృతి చెంది సగిలేరు వాగులో కొట్టుకు వెళుతూ కనిపించింది. ఇప్పటికే అధికారులు వరదలు వల్ల అప్రమత్తమయ్యారు. నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు సగులేరు వాగుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది.

సంబంధిత పోస్ట్