జాతీయ రహదారిపై ముమ్మరంగా వాహన తనిఖీలు

3307చూసినవారు
జాతీయ రహదారిపై ముమ్మరంగా వాహన తనిఖీలు
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణం సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై మంగళవారం వేస్తవారిపేట ఎస్సై నర్సింహారావు వాహన తనిఖీలు నిర్వహించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా ఎస్ఐ నరసింహారావు చెప్పారు. 50వేల రూపాయలకు నగదు మించి ఉంటే వాటికి ఆధారాలు చూపించాలని అలా నగదుకు ఆధారాలు చూపించకపోతే నగదును సీజ్ చేయడం జరుగుతుందని ఎస్ఐ నరసింహారావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్