పట్టణంలో వాహనదారుల అవస్థలు

62చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో బుధవారం వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మొహరం పండుగ సందర్భంగా స్థానికంగా సందడి నెలకొంది. పిర్లను ఊరేగిస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్