రాచర్ల: నీట మునిగిన మిర్చి పంట

82చూసినవారు
రాచర్ల: నీట మునిగిన మిర్చి పంట
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మిర్చి పంట పొలాలు నీట మునిగాయి. బుధవారం స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు మిర్చి పంటను పరిశీలించారు. పంటకు వేరు కుళ్ళు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించి చెప్పారు. పూర్తిగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూస్తామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్