సోషల్ మీడియాలో సంయమనం పాటించండి: సీఐ

1042చూసినవారు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోషల్ మీడియాలో సంయమనం పాటించాలని కనిగిరి సీఐ వెంకటేశ్వరరావుకోరారు. శనివారం సనిగిరి సిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు, కనిగిరి డి. ఎస్. పి రామరాజు ఆదేశాల మేరకు వాట్సప్ గ్రూపుల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వ్యక్తులే కాకుండా, గ్రూపు అడ్మిన్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్