ప్రశాంతంగా పింఛన్ల పంపిణీ

69చూసినవారు
ప్రశాంతంగా పింఛన్ల పంపిణీ
చంద్రశేఖరాపురం మండలంలోని అన్ని సచివాలయాల వద్ద బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రశాంతంగా సాగిందని ఎంపీడీవో తెలియజేశారు. గురువారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని అన్ని సచివాలయాల వద్ద ఈనెల 6వ తేదీ వరకు పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వేసవి నేపథ్యంలో పింఛన్ దారులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్