నారాయణస్వామి ఆలయ ఆదాయం 2. 54 లక్షలు

56చూసినవారు
నారాయణస్వామి ఆలయ ఆదాయం 2. 54 లక్షలు
చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం నారాయణస్వామి ఆలయ ఆదివారం రూ. 2, 54, 213 ఆదాయం ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి గిరిరాజు నరసింహ బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్వామివారి దర్శనం టికెట్లు అమ్మకం ద్వారా 1, 01, 000, లడ్డూ ప్రసాదం అమ్మకం ద్వారా రూ. 30, 150, శాశ్వత అన్నదానం నిర్వహణకు దాతలు ఇచ్చిన విరాళాలు రూ. 1, 12, 031, ఇతర విరాళాలు రూ. 11, 032 వచ్చినట్లు ఇఒ తెలిపారు.

సంబంధిత పోస్ట్