33 మంది భారత కార్మికులకు విముక్తి

80చూసినవారు
33 మంది భారత కార్మికులకు విముక్తి
ఇటలీలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో మగ్గుతున్న 33 మంది భారత కార్మికులను వెట్టి చాకిరీ నుంచి ఇటలీ పోలీసులు విముక్తి కల్పించారు. వెరోనా ప్రావిన్సులో వారి చేత చాకిరీ చేయించుకుంటున్న ఇద్దరు వ్యక్తుల నుంచి 5,45,300 మిలియన్ యూరోలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఓ భారతీయ కార్మికుడు మెషినరీలో చేయి కోల్పోయిన ఘటన అనంతరం కార్మికుల దుర్భర పరిస్థితుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్