డిక్లరేషన్ ఫారం అందుకున్న ఉగ్ర నరసింహారెడ్డి

57చూసినవారు
కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ పై 14801 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాన్ ఇర్విన్ చేతుల మీదుగా ఉగ్ర నరసింహారెడ్డి డిక్లరేషన్ ఫారంను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్