వెలిగండ్ల: పెట్రోలింగ్ నిర్వహించిన ఎస్సై మధుసూదన్ రావు

70చూసినవారు
వెలిగండ్ల: పెట్రోలింగ్ నిర్వహించిన ఎస్సై మధుసూదన్ రావు
వెలిగండ్ల మండల కేంద్రంలో స్థానిక ఎస్సై మధుసూదన్ రావు విజిబుల్ పోలిసింగ్ లో భాగంగా గురువారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం మండల కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలనే ఉద్దేశ్యంతో రాత్రులు గస్తీ కాస్తున్నామని అన్నారు. ఎలాంటి దొంగతనాలు, దోపిడీలు జరగకుండా చూస్తున్నామన్నారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు తమకు తెలపాలని అందుబాటులో ఉంటామని చెప్పారు.

సంబంధిత పోస్ట్