విద్యార్థులకు మంత్రి స్వామి వరాల జల్లు

71చూసినవారు
విద్యార్థులకు మంత్రి స్వామి వరాల జల్లు
ఏపీ సాంఘికశాఖ మంత్రిగా డోలా బాల వీరాంజనేయ స్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు సంబంధించిన పలు ఫైళ్లపై మంత్రి సంతకాలు చేశారు. సింగరాయకొండలోని అంబేడ్కర్ పాఠశాలలో సీట్ల పెంపు, గుడ్లు, కూరగాయలు తాజాగా విద్యార్థులకు అందించేందుకు, అలాగే పర్చూరులోని నాగులపాలెంలో కోల్డ్ స్టోరేజ్ మంజూరు, వీటితోపాటు విద్యార్థులకు సోలార్ వాటర్ హీటర్ సౌకర్యం కల్పిస్తూ ఆ ఫైల్స్ పై సంతకాలు చేశారు.

సంబంధిత పోస్ట్