న్యాయస్థానానికి ఆధారాలు సమర్పిస్తాం: మంత్రి స్వామి

54చూసినవారు
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంగళవారం టంగుటూరు సూరారెడ్డిపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని అందుకే సిట్ ఏర్పాటు చేసి విచారిస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు ధర్మసనానికి తిరుమల లడ్డులో కల్తీ జరిగిన ఆధారాలన్నీ సమర్పిస్తామని మంత్రి అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపితే స్వాగతిస్తామని స్వామి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్