ఇసుకను అందుబాటులో ఉంచండి: కలెక్టర్

52చూసినవారు
అవసరాలకు అనుగుణంగా ఇసుకను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్సారియా పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, గనుల, భూగర్భ వనరుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న ఇసుక నిల్వలను పరిశీలించి, అధికారులకు కీలక సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్