కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే, ఎంపీ

51చూసినవారు
ఒంగోలు పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర కమిషనర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశానికి నగర మేయర్ సుజాత అధ్యక్షత వహించారు. నగర పంచాయతీ పరిధిలోని సమస్యల గురించి సమావేశంలో చర్చించారు.

సంబంధిత పోస్ట్