'గో బ్యాక్ క్రిస్టియన్-జగన్' అంటూ అలిపిరి వద్ద నిరసన

54చూసినవారు
'గో బ్యాక్ క్రిస్టియన్-జగన్' అంటూ అలిపిరి వద్ద నిరసన
తిరుమల లడ్డూ వివాదం వేళ అలిపిరి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రేపు తిరుమలకి చేరుకుని శనివారం స్వామివారిని వైఎస్ జగన్ దర్శించుకుని పూజలు చేయనున్నారు. ఈ క్రమంలో జగన్ తిరుమల పర్యటనను వ్యతిరేకిస్తూ అలిపిరి వద్ద శ్రీనివాసానంద స్వామీజీతో పాటు పలువరు స్వామీజీలు నిరసనకు దిగారు.'గో బ్యాక్ క్రిస్టియన్ జగన్' అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించలేదని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్