తిరుపతిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి: కేఏ పాల్

59చూసినవారు
తిరుపతి శ్రీవారి లడ్డూ వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురువారం మరోసారి స్పందించారు. తిరుపతిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని పాల్ డిమాండ్ చేశారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని.. తాను కోర్టులో పిల్ దాఖలు చేశామన్నారు. లేకుంటే ఇటలీ ప్రభుత్వం వాటికన్ సిటీని దేశంగా ప్రకటించినట్లు.. 34 లక్షల జనాభా ఉన్న తిరుపతిని ప్రత్యేక దేశంగా గుర్తించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్