భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బుధవారం దిల్లి బయలుదేరారు. ఏపీలో ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారుపై అధిష్ఠానంతో చర్చలు జరపనున్నారు. ఇటీవలే జిల్లాల్లోని ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు. అధిష్ఠానానికి నివేదిక బిజెపి నేత శివప్రకాష్ సమర్పించారు.