వైసీపీకి ఊరట.. కూల్చివేతపై స్టేటస్ కో ఆదేశాలు

80చూసినవారు
వైసీపీకి ఊరట.. కూల్చివేతపై స్టేటస్ కో ఆదేశాలు
నిబంధనలు పాటించలేదని ఆరోపణలతో వైసీపీ కార్యాలయాలను ప్రభుత్వం కూలగొడుతున్న సంగతి తెలిసిందే. దీంతో 18 కార్యాలయాల కూల్చివేతపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు యథాస్థితి కొనసాగేలా స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. ఉండి, నరసరావుపేట వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై స్టేటస్ కో ఆర్డర్స్ ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్