శబరిమల అయ్యప్ప ప్రసాదంపై పరిమితి

74చూసినవారు
శబరిమల అయ్యప్ప ప్రసాదంపై పరిమితి
శబరిమల అయ్యప్ప స్వామి అరవణ ప్రసాదంపై ట్రావెన్ కోర్టు దేవస్థానం బోర్డు పరిమితి విధించింది. ఇకపై ఒక్కో భక్తుడికి రెండు డబ్బాలు మాత్రమే అందిస్తామని ప్రకటించింది. ప్రసాదం డబ్బాల కొరత, మకర జ్యోతి దర్శనానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్