వణికిస్తున్న చలి

68చూసినవారు
వణికిస్తున్న చలి
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోవడంతో చలి మరింత తీవ్రమయ్యింది. పొగమంచు కురుస్తోంది. హర్యానాలోని అంబాలాలో 10 డిగ్రీలు, రాజస్థాన్‌లోని సికార్‌లో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుని, చలి మరింత తీవ్రమవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్