శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

77చూసినవారు
శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అయ్యప్పస్వామి దర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్ లు అన్ని అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ట్రావెన్ కోర్ బోర్డుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా దర్శన ఏర్పాట్లు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్