తిరుమలలో భక్తుల రద్దీ

79చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనానికి రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.66 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్