కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్లు పట్టివేత

53చూసినవారు
కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్లు పట్టివేత
వైఎస్సార్ జిల్లా సీకెదిన్నె మండలం జయరాజు గార్డెన్స్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.1.50 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరు నుంచి చెన్నైకి తరలిస్తుండగా కారును అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించిన బిల్లులు లేకపోవడంతో కడప డీఎస్పీ బృందం విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్