నాటు తుపాకీతో అడవి జంతువులను వేటాడేందుకు వెళ్తుండగా ముగ్గురు గిరిజనులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా వైరామవరం మండలం బుల్లోజపురంలో చోటు చేసుకుంది. అడవి జంతువులను వేటాడేందుకు వెళ్తుండగా ముగ్గుర్ని పట్టుకున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.