భద్రతా వైఫల్యాలపై విచారణ జరిపించాలి: ధూళిపాళ్ల

56చూసినవారు
భద్రతా వైఫల్యాలపై విచారణ జరిపించాలి: ధూళిపాళ్ల
బొప్పూడి వేదిక‌గా ఆదివారం నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం స‌భకు సరైన భద్రత కల్పించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. పార్కింగ్‌ ప్రదేశాలున్నా పోలీసుల వైఫల్యంతో ట్రాఫిక్‌ జామ్‌ అయిందన్నారు. సభలో భద్రతా వైఫల్యాలపై సీఈసీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్