స్టీల్‌ ప్లాంట్ విలీనంపై సెయిల్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

76చూసినవారు
స్టీల్‌ ప్లాంట్ విలీనంపై సెయిల్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనంపై సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ విశ్వనాథరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ అప్పుల నుంచి గట్టెక్కాలంటే సెయిల్‌లో విలీనం చేయాలని ఆయన తెలిపారు. సొంత గనులు కేటాయించినా స్టీల్ ప్లాంట్ కోలుకోదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దీనిపై సానుకూలంగా ఉన్నట్లు విశ్వనాథరాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్