వెండిని పాలిష్ చేసిస్తామని మోసం (వీడియో)

80చూసినవారు
కర్నూలు జిల్లా కొసిగి మండలం చింతకుంటలో దొంగలు రెచ్చిపోయారు. ఐదుగురు దొంగలు గ్రామంలో ప్రవేశించి వెండి ఆభరణాలకు పాలిష్ చేసిస్తామని గ్రామస్థులను నమ్మించారు. ఏడుగురి దగ్గర వెండి తీసుకుని కరిగించి దొంగలించేందుకు ప్రయత్నించారు. మోసాన్ని పసిగట్టిన గ్రామస్థులు ముగ్గుర్ని పట్టుకున్నారు. దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు గ్రామస్థులకు దొరకకుండా పరారయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్