నేటి నుంచి ఒంటిపూట బడులు

80చూసినవారు
నేటి నుంచి ఒంటిపూట బడులు
AP: రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభకానున్నాయి. ఎండ తీవ్రత పెరిగిపోవడంతో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒంటిపూట బడులు ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయని పేర్కొంది. అలాగే పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1.15 నుంచి సా.5 గంటల వరకు తరగతులు ఉంటాయని అధికారులు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్