రేపు తిరపతికి సిట్ బృందం

77చూసినవారు
రేపు తిరపతికి సిట్ బృందం
రేపు తిరుపతికి సిట్ బృందం వెళ్లనుంది. లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీపై సిట్ బృందం విచారించనుంది. డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సహా రేపు తిరుపతికి సిట్ బృందం వెళ్లనుంది. తొలుత ఏఆర్ డెయిరీ సంస్థపై నమోదైన కేసుకు సంబంధించి విచారణ చేయనున్నారు. ఇప్పటికే డీజీపీతో ఈ బృందం సమావేశమై విచారణ చేయాల్సిన వాటిపై చర్చించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్