సీఎంఆర్ఎఫ్ కు రూ.కోటి విరాళం అందజేసిన భారత్ బయోటెక్(వీడియో)

71చూసినవారు
ముఖ్యమంత్రి సహాయనిధికి భారత్ బయోటెక్ భారీ విరాళం అందజేసింది. ఈ మేరకు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆ సంస్థ ప్రతినిధులు రూ.కోటి చెక్కును అందించారు. చెక్కును అందజేసిన వారిలో భారత్ బయోటెక్ కో-ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్