డాక్టర్ అంబేద్కర్ గురుకులల్లో ఐదో తరగతి ప్రవేశాలకు మార్చి 10న నిర్వహించిన పరీక్షల్లో అనంతసాగరం మండలం లింగంగుంట ఎంపీపీ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారని ప్రధానోపాధ్యాయుడు అల్లాభక్షు మంగళవారం పేర్కొన్నారు. తమ పాఠశాల నుంచి ఏం. ప్రణవి (ఆదూరుపల్లి) గురుకులానికి ఎస్. శ్రావ్య, సాహితీ (సంఘం), హేమచంద్ (చిల్లకూరు) ఎంపీ. మౌనిష్ (కోట), పిఆర్ వినయ్( నాయుడుపేట), గురుకులాల్లో సీటు సాధించారన్నారు.